logo

నేడు విజయనగరం, చీపురుపల్లిలో బాలకృష్ణ సభ


ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ నేడు
విజయనగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5
గంటలకు సభ జరగుతుందని స్థానిక టిడిపి నాయకులు
తెలిపారు. చీపురుపల్లిలో జరిగే సభ అనంతరం
కొత్తపేట నీళ్ల ట్యాంకు, అంబటి సత్రం కూడలి, మూడు
లాంతర్ల కూడలి మీదుగా సభస్థలానికి చేరుకుంటారని
వెల్లడించారు. ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా నిన్న విశాఖ చేరుకున్నారు.

4
231 views